అనసూయమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

నవతెలంగాణ-తొగుట : మండలంలోని కాన్గల్ గ్రామానికి చెందిన బాసిరెడ్డి గారి అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ ఫారు ఖ్ హుస్సేన్ తో కలిసి కాన్గల్ లో అనసూయమ్మ భౌతిక కాయనికి నివాల్లు అర్పించి, ప్రగాఢ సంతా పం ప్రకటించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

బాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లను పరామర్శించారు. పరా మర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ లు కే హరికృష్ణ రెడ్డి, శేర్ల కైలాసం, బీ ఆర్ ఎస్ నాయకులు బాణపురం కృష్ణా రెడ్డి, కడతల రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, నామి లే భాస్కరా చారి, సుకూరి లింగం, తౌడ శ్రీనివాస్,మండల బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

The post అనసూయమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే appeared first on Navatelangana.

​నవతెలంగాణ-తొగుట : మండలంలోని కాన్గల్ గ్రామానికి చెందిన బాసిరెడ్డి గారి అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ ఫారు ఖ్ హుస్సేన్ తో కలిసి కాన్గల్ లో అనసూయమ్మ భౌతిక కాయనికి నివాల్లు అర్పించి, ప్రగాఢ సంతా పం ప్రకటించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. బాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లను పరామర్శించారు. పరా మర్శించిన వారిలో
The post అనసూయమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *