క్రిష్టియన్ మైనార్టీలకు కుట్టుమిషన్ లు..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: క్రిష్టియన్ మైనార్టీ మహిళా దర్జీలకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కుట్టు మిషన్ లు అందజేయనుంది. నియోజక వర్గం వ్యాప్తంగా ఎంపికైన 18 లబ్ధిదారులకు సోమవారం నియఛజక వర్గంలోని ములకలపల్లి రైతు వేదికలో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఈ కుట్టు మిషన్ లను ఎంపీ రామ సహాయం రఘు రామ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతులు మీదుగా అందజేయనున్నట్లు అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదివారం నవతెలంగాణ కు తెలిపారు.

ఎంపికైన లబ్ధిదారులకు కార్యక్రమానికి సకాలంలో చేరుకోవాలని తెలిపారు. 5 మండలాల నుంచి 26 మంది రిజిష్టర్ చేసుకోగా 18 మంది ఎంపికయ్యారు అని అన్నారు. దమ్మపేట నుండి 23 మంది కి గాను 15 మంది,ములకలపల్లి నుండి 2 ఇద్దరికి 2 ఇద్దరు,అశ్వారావుపేట నుండి 1 ఒక్కరికి ఒక్కరు లబ్ధిదారులుగా ఎంపికయ్యారన్నారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి ఎవరూ రిజిష్టర్ చేసుకోలేదని తెలిపారు.

మండలం             రిజిస్ట్రేషన్            సెలెక్టెడ్ 
అశ్వారావుపేట         01                      01
దమ్మపేట                 23                      15
ములకలపల్లి            02                      02
అన్నపురెడ్డిపల్లి       ——                  —–
చండ్రుగొండ         ——-                 —-
మొత్తం                    26                       18

The post క్రిష్టియన్ మైనార్టీలకు కుట్టుమిషన్ లు.. appeared first on Navatelangana.

​– ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్నవతెలంగాణ – అశ్వారావుపేట : క్రిష్టియన్ మైనార్టీ మహిళా దర్జీలకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కుట్టు మిషన్ లు అందజేయనుంది. నియోజక వర్గం వ్యాప్తంగా ఎంపికైన 18 లబ్ధిదారులకు సోమవారం నియఛజక వర్గంలోని ములకలపల్లి రైతు వేదికలో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఈ కుట్టు మిషన్ లను ఎంపీ రామ సహాయం రఘు రామ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతులు మీదుగా అందజేయనున్నట్లు అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదివారం
The post క్రిష్టియన్ మైనార్టీలకు కుట్టుమిషన్ లు.. appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *