పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ 

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

నవతెలంగాణ – జన్నారం : మండలం గాంధీనగర్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పీ సీ ఆర్ ( పూర్ణచందర్రావు ) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ.. 30మంది విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాగుల శంకర్, ప్రశాంత్,మూల భాస్కర్ గౌడ్, షార్పొద్దీన్, దుర్గం తిరుపతి, స్కూల్ హెడ్ మాస్టర్ నగురు సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

The post పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ  appeared first on Navatelangana.

​నవతెలంగాణ – జన్నారం : మండలం గాంధీనగర్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పీ సీ ఆర్ ( పూర్ణచందర్రావు ) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ.. 30మంది విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాగుల శంకర్, ప్రశాంత్,మూల భాస్కర్ గౌడ్, షార్పొద్దీన్, దుర్గం తిరుపతి, స్కూల్ హెడ్ మాస్టర్ నగురు సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
The post పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ  appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *