‘వ్యవసాయరంగాన్ని కబళిస్తున్న కార్పొరేట్లు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Vijoo

హైదరాబాద్‌, జూన్‌ 19 (నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయరంగాన్ని నాలుగు కార్పొరేట్‌ కంపెనీలు కబళిస్తున్నాయని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఎస్‌వీకే దొడ్డి కొమురయ్య హాల్లో అరిబండి ఫౌండేషన్‌, తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ‘వ్యవసాయం రంగం- ఎదురొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా సరళీకరణ విధానాలతో దేశంలో నాలుగున్నర లక్షలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ స్వామినాథన్‌ కమిటీ సిఫారులను అమలు చేస్తామని మోసం చేసిందని విమర్శించారు.

​దేశంలో వ్యవసాయరంగాన్ని నాలుగు కార్పొరేట్‌ కంపెనీలు కబళిస్తున్నాయని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *