నేడు నిజామాబాద్ కు హోంశాఖా మంత్రి అమిత్ షా
Follow
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా నేడు నిజామాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేకమైన హెలికాప్టర్లో కలెక్టరేట్ ఆవరణలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపుబోర్డును ప్రారంభించి.. నిజామాబాద్ – కంటేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి. శ్రీనివాస్ విగ్రహాన్ని విష్కరిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
The post నేడు నిజామాబాద్ కు హోంశాఖా మంత్రి అమిత్ షా appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా నేడు నిజామాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేకమైన హెలికాప్టర్లో కలెక్టరేట్ ఆవరణలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపుబోర్డును ప్రారంభించి.. నిజామాబాద్ – కంటేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి. శ్రీనివాస్ విగ్రహాన్ని విష్కరిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
The post నేడు నిజామాబాద్ కు హోంశాఖా మంత్రి అమిత్ షా appeared first on Navatelangana.