Sri Surya Drishti

కొత్త ప్రాజెక్టులకు సహకరించండి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow – అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్‌ భేటీన్యూఢిల్లీ : రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర ఫుడ్‌…

Read More

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేతలు మృతి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మృతుల్లో సీసీ సభ్యుడు గాజర్ల రవి, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య అరుణ మూడు రాష్ర్టాల్లో గాజర్ల రవిపై రూ.కోటి రివార్డు కొత్తగూడెం ప్రగతి మైదాన్‌, జూన్‌ 18: భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది….

Read More

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ పెద్దధన్వాడకు వెళ్తున్న నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ఇటిక్యాల, జూన్‌ 18 : రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతున్నదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇథనాల్‌ ప్యాక్టరీ, రైతుల ఉద్యమాలు వారిపై దాడుల ఘటనలపై నిజనిర్ధారణ…

Read More

వణుకుతున్న టెహ్రాన్‌​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ప్రాణ భయంతో ప్రజల వలసలు మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వైనం వీధులు నిర్మానుష్యం.. దుకాణాలు మూసివేత న్యూయార్క్‌, జూన్‌ 18: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. బాంబుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు సామాన్య పౌరులకు లేవు. దీంతో బాంబు దాడులకు భీతిల్లుతున్న టెహ్రాన్‌ పౌరులు మెట్రో స్టేషన్లలో…

Read More

పాలన వదిలేసి కక్ష సాధింపులు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow – రెడ్‌బుక్‌ రాజ్యాంగంతోనే అక్రమ కేసులు– రెంటపాళ్లలో వైసిపి నేత విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ సిఎం జగన్‌– నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు : ఐజిగుంటూరు : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుకు సిఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విమర్శించారు. బుధవారం గుంటూరు,…

Read More

రైతులకు సంకెళ్లు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow నాడు లగచర్ల.. నేడు పెద్ద ధన్వాడ బెయిల్‌ మంజూరైనా బేడీలెందుకని ఉమ్మడి జిల్లా ప్రజల ప్రశ్నలు మొదటి నుంచి జోగుళాంబ గద్వాల పోలీసుల అత్యుత్సాహం జిల్లా పోలీసులు, ప్రభుత్వ తీరును తప్పు పడుతున్న రైతులు, ప్రజా సంఘాలు గద్వాల/అలంపూర్‌, జూన్‌ 18 : వారు తీవ్రవాదులు కాదు.. హత్యలు అరాచకాలు చేసిన వ్యక్తులు అసలే కాదు.. సామాన్య బక్క చిక్కిన…

Read More

ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశంఅమరావతి : వ్యవస్థలో లోపాలను ఉపయోగిరచుకుని ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయ వనరులశాఖల అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిరచారు. పన్నులను ఎగ్గొట్టే వారికి దారులు మూసివేయాలని స్పష్టం చేశారు. బుధవా రం ఆదాయ వనరులశాఖలపై ముఖ్యమంత్రి సమీక్షిర చారు. ఈ సందర్భరగా ఆదాయాన్ని పెరచేరదుకు అవస రమైన చర్యలపైనా చర్చిరచారు. ఆదాయంపై కొత్త…

Read More

కుంటయ్య ఆత్మహత్యపై కోర్టుకెళతాం​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow సివిల్‌ మ్యాటర్స్‌లో దూరి పోలీసుల అరాచకాలు న్యాయం కోసం వెళ్తే ఉల్టా కేసు పెట్టి వేధింపులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు మాజీ ఎంపీటీసీ కుంటయ్యకు నివాళులర్పించిన కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ నాయకులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన…

Read More

ఒక్క రాత్రికి రూ.2,400 కోట్లు!.. ఇరాన్‌ క్షిపణులను అడ్డుకునేందుకు వెచ్చిస్తున్న ఇజ్రాయెల్‌ !​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow  న్యూఢిల్లీ, జూన్‌ 18: ఇరాన్‌ సైనిక మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంటున్నప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ క్రమంగా బలహీనపడుతున్నది. దీంతో ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారినట్లు అమెరికా అధికారి ఒకరిని ఉటంకిస్తూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య నిర్విరామంగా క్షిపణుల దాడి కొనసాగుతున్న నేపథ్యంలో…

Read More

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వేగంగా అమలు చేయాలి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానంఅమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపుస్మార్ట్‌ మీటర్లు బిగించకుండా అడ్డుకోవాలిఅందరికీ సంక్షేమ పథకాలుఅమరావతి : ఎన్నికల ముందు టిడిపి కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వేగంగా అమలు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానించింది. ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలను కోరింది….

Read More

క్విటోవా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow లండన్‌: ఈ నెలాఖరున మొదలుకాబోయే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో రెండుసార్లు మహిళల సింగిల్స్‌ విజేత పెట్ర క్విటోవ (చెక్‌ రిపబ్లిక్‌) ఈ ఏడాది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 2011, 2014లో చాంపియన్‌గా నిలిచిన క్విటోవ.. చివరిసారిగా 2023లో ఈ టోర్నీ ఆడింది. నిరుడు కొడుకుకు జన్మనివ్వడంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరంగా ఉన్న ఆమె.. ఈ…

Read More

వాన జాడేది ?.. ఆకాశంవైపు ఆశగా చూస్తున్న అన్నదాతలు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇప్పటికే పలుచోట్ల విత్తనాలు విత్తి నష్టపోయిన రైతులు ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్న వరుణుడు మృగశిరలోనూ దంచికొడుతున్న ఎండలు నేటివరకు ‘ఖమ్మం’లో 47 వేల ఎకరాల్లో సాగు పనులు ఖమ్మం రూరల్‌, జూన్‌ 18 : సీజన్‌ ప్రారంభమై పక్షం రోజులు దాటినప్పటికీ ఈ ఏడాది వాన జాడ కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు, విత్తనాలు తెచ్చి పెట్టుకున్న…

Read More

పేదల భూములపై సర్కారు కన్ను!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అసైన్డ్‌ భూములను చెరబడుతున్న రేవంత్‌ సర్కార్‌ పారిశ్రామిక పార్కుల పేరిట పేదలు, దళితుల భూములకు ఎసరు ఆరూర్‌లో 193 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం భూములు ఇచ్చేందుకు నిరాకరణ ఇటీవలే చెర్యాల్‌లో 120 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు నోటిఫికేషన్‌ రెండువారాలు గడవకముందే ఆరూర్‌లో భూసేకరణకు మరో నోటిఫికేషన్‌ త్వరలో కొండాపూర్‌, సంగారెడ్డి మండలాల్లో భూసేకరణ…

Read More

ఎయిర్‌పోర్టులో బాంబ్‌ ఉందంటూ..​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow బేగంపేట విమానాశ్రయానికి బెదిరింపు కాల్‌ పోలీసులు, మిలటరీ, డిజాస్టర్‌ ఫోర్స్‌తో విస్తృత తనిఖీలు బాంబ్‌ దొరకకపోవడంతో ఫేక్‌కాల్‌గా నిర్ధారించిన అధికారులు బేగంపేట, జూన్‌ 18: బేగంపేట విమానాశ్రయానికి బుధవారం ఉదయం ఓ గుర్తుతెలియని అగంతుకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్‌, మెయిల్‌ వచ్చింది. అప్రమత్తమైన బేగంపేట పోలీసులు.. మిలటరీతో కలిసి హుటాహుటిన ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని బాంబ్‌, డాగ్‌ స్కాడ్‌తో విమానాశ్రయంలో…

Read More

రేవంత్‌ డీఎన్‌ఏలోనే తెలంగాణ లేదు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఖానాపురం, జూన్‌ 18: సీఎం రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏలోనే తెలంగాణ లేదని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్‌ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని రెడ్డి పెద్దరంగారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్ది మాట్లాడారు. ఏనాడూ జై తెలంగాణ అనని…

Read More

రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మెదక్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ) : అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు. వానకాలం 2025 సీజన్‌కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,25,485 మంది రైతుల ఖాతాల్లో రూ.134.43 కోట్లు జమైనట్లు ఆయన తెలిపారు….

Read More

పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం?​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కౌడిపల్లి మండలంలో పలు పాఠశాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని పలువురి డిమాండ్‌ కౌడిపల్లి, జూన్‌ 18: మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు పేజ్‌-1 కింద రూ.10 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా మంజూరయ్యారు….

Read More

రాజోళి రైతుకు బేడీలు.. పాలమూరు జైలు నుంచి హ్యాండ్‌కఫ్స్‌తో అలంపూర్‌ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇద్దరిద్దరు రైతులకు కలిపి సంకెళ్లు బేడీలను చూసి బంధువుల కన్నీళ్లు జోగుళాంబ జిల్లా ఎస్పీ చెప్తేనే బేడీలు వేశామన్న పోలీసుల వీడియో వైరల్‌ సర్కారు తీరుపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం బేడీల ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ ఆర్‌ఎస్సై, ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలపై వేటు మహబూబ్‌నగర్‌ జైలు నుంచి విడుదలైన రైతులతో మాట్లాడిన శ్రీనివాస్‌గౌడ్‌ నిన్నటికి నిన్న భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ…

Read More

సిండికేట్‌ దోపిడీ​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow బ్రాండెడ్‌ పత్తి విత్తనాలను బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి మరీ అమ్మకాలు రూ. 850 ఉన్న ప్యాకెట్‌ను రూ. 1200 వరకు పెంచేసి దండుకుంటున్న వైనం బిల్లులు ఇవ్వకుండా దబాయింపు కన్నెత్తి చూడని అధికారులు కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు….

Read More

ఇరాన్‌తో చర్చలు ల్లేవ్​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow నాయకత్వ మార్పు అనివార్యం.. ఇజ్రాయెల్‌ మంత్రుల వ్యాఖ్యలు జెరూసలెం: ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్‌ మంత్రులు బుధవారం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్‌పై తాము ప్రారంభించిన ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఇస్లామిక్‌ దేశమైన ఇరాన్‌లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ సోషల్‌…

Read More

బల్దియాలో నకిలీ బర్త్‌, డెత్‌ సర్లిఫికెట్ల జారీ!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ఇంటలిజెన్స్‌ బ్యూరో సిటీబ్యూరో, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్‌ఎంసీలో నకిలీ బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఇంటలిజెన్స్‌ బ్యూరో అధికారులు జీహెచ్‌ఎంసీని అప్రమత్తం చేయడంతో పాటు బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల జారీలో తగిన జాగ్రత్తలు…

Read More

ఆలోచన వినూత్నం.. అందరికీ ‘పుస్తకం’​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కోటగిరి పాఠశాలలో బుక్‌ బ్యాంక్‌ పాఠ్య పుస్తకాల కొరత తీరుస్తున్న ‘పుస్తక నిధి’ కొత్తగా వచ్చే విద్యార్థులకూ అందుబాటులో బుక్స్‌ కోటగిరి, జూన్‌ 18: కోటగిరి జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాలలో 6…

Read More