కొత్త ప్రాజెక్టులకు సహకరించండి
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow – అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీన్యూఢిల్లీ : రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఫుడ్…