సామూహిక అక్షరాభ్యాసం..
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow నవతెలంగాణ – బెజ్జంకి: మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఎంఈఓ మహతి,ఉపాధ్యాయులు శంకరా చారి,శ్రీ విద్య,మంజుల తదితరులు పాల్గొన్నారు. The post సామూహిక అక్షరాభ్యాసం.. appeared first on Navatelangana. నవతెలంగాణ – బెజ్జంకి: మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు…