Jalamandali Office | జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. డ్రైనేజీ సమస్యపై డీఎఫ్‌సీఎస్ కమిటీ చైర్మన్ మన్నే రాజు

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Jalamandali Office | జీడిమెట్ల, జూన్ 22 : సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ రాజీవ్ గృహకల్ప వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ డీఎఫ్‌సీఎస్ కమిటీ చైర్మన్ మన్నే రాజు అన్నారు. రాజీవ్ గృహకల్పలో గత కొన్ని నెలలుగా డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండటంతో అక్కడ ప్రజలు…

Read More

ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఇది వివాదం.. తెలంగాణ దృష్టిలో మాత్రం..: బనకచర్లపై హరీశ్ రావు Exclusive ఇంటర్వ్యూ

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow బనకచర్ల అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో దీనిపై 10టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తన ప్రయత్నం, తన బాధ్యత తెలంగాణ హక్కులను కాపాడడమేనని స్పష్టం చేశారు. “ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఇది వివాదం. తెలంగాణ దృష్టిలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ. తెలంగాణ నీటి వాటాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నేను…

Read More

గుట్టురట్టైన రూ. 2వేల కోట్ల సైబర్‌ మోసం.. తీగ లాగితే డొంక కదులుతోంది.. ఏకంగా చైనాతో లింక్..!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow రాజస్థాన్‌లో 2వేల కోట్ల రూపాయల సైబర్‌ మోసం కలకలం రేపింది. ప్రధాన నిందితుడు కృష్ణశర్మ అరెస్ట్‌తో దేశవ్యాప్తంగా సైబర్‌ మోసం డొంక కదులుతోంది. సాంకేతిక ఆధారాలతో కృష్ణశర్మ సైబర్‌ గ్యాంగ్‌ గుట్టురట్టు చేసింది రాజస్థాన్‌ పోలీస్‌ టీమ్‌. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సైబర్ థానా పోలీసులు ఏడు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా మోసం చేసిన ఒక పెద్ద…

Read More

Trespassing tracks, a dangerous trend

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow In Chennai Division of Southern Railway, despite several efforts to check trespassing and jaywalking on tracks, accidents happen with disturbing regularity  ​In Chennai Division of Southern Railway, despite several efforts to check trespassing and jaywalking on tracks, accidents happen with disturbing regularity  

Read More

Air India | ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. పలు మార్గాల్లో విమానాలు రద్దు.. కుదింపు..!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Air India | ఎయిర్‌ ఇండియా పలు మార్గాల్లో విమానాలను కుదిస్తున్నట్లు ప్రకటించింది. జులై 15 వరకు వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఆపరేషనల్‌ స్టేబిలిటీతో పాటు చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ప్రయాణికులను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఎయిర్‌ ఇండియా మూడు రూట్లలో మొత్తం సేవలను నిలిపివేసింది. మరో 19…

Read More

South Central Railway: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు సౌకర్య వంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే షిర్డీకి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్‌ – నాగర్‌ సోల్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు…

Read More