
ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శం
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తన ముగ్గురు పిల్లలను సర్కార్ బడిలో చదివిస్తున్న సిరికొండ కుమారస్వామి స్టేషన్ఘన్పూర్, జూన్ 19 : తమ పిల్లలను కార్పొరేట్ పాశాలల్లో చదివిస్తున్నామని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఈ ఉపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకోవాలి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన సిరికొండ కుమారస్వామి 24 ఏండ్లుగా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తన ముగ్గురు పిల్లలను తన పనిచేసే…