Category: LATEST NEWS
Your blog category

మొదటి రోజు నుంచే టార్గెట్.. పథకం ప్రకారమే కోల్కతా గ్యాంగ్రేప్
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కోల్కతా : కోల్కతా లా కాలేజీ గ్యాంగ్రేప్ ఘటనపై సిట్ దర్యాప్తు కీలక విషయాల్ని వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు బాధిత మహిళా స్టూడెంట్పై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారని, కాలేజీలో అడ్మిషన్ పొందిన మొదటి రోజు నుంచే ఆమెను ప్రధాన నిందితుడు టార్గెట్ చేశాడని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. ‘అరెస్టయిన నలుగురిలో మోనోజిత్ మిశ్రా,…

Vladimir Tarasenko traded to the Minnesota Wild as the Detroit Red Wings plan for the future
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Veteran forward Vladimir Tarasenko has been traded from the Detroit Red Wings to the Minnesota Wild, a move designed to bolster Minnesota’s playoff aspirations. Detroit gains future flexibility, while the Wild acquire Tarasenko’s scoring touch and experience. With a manageable $4.75 million cap…

మూల్యాంకనం నిబంధనలను మార్చేశారు.. గ్రూప్ – 1 పరీక్షల నిర్వహణ తీరు పై హైకోర్టులో పిటిషనర్ల వాదన
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం పదే పదే పెంచుతూ పోయారు బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదు స్టే కొనసాగింపు.. నేడు కూడా విచారణ హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతకవలు జరిగాయంటూ దాఖలైన నాలుగు వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్రావు వాదనలు వినిపించారు. పేపర్ల మూల్యాంకన…

సీఎం మార్పుపై హైకమాండ్దే నిర్ణయం.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మరి మీరెవరని బీజేపీ ఎద్దేవా బెంగళూరు, జూన్ 30: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో అటువంటి వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్టానమని, ఎవరూ అనవసర సమస్యను సృష్టించకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. అక్టోబర్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా…
“Never heard a word from the Commanders or Dallas”: Philadelphia Eagles star Saquon Barkley blasts NFC East rivals for ignoring him during 2024 NFL free agency
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Saquon Barkley, now with the Philadelphia Eagles, said he received no offers from the Washington Commanders or Dallas Cowboys during free agency. Barkley expressed his determination against those teams. He thrived with the Eagles in 2024, even earning NFC Offensive Player of the…


ఉద్యోగికి మూడేళ్ల జైలు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow సిరిసిల్ల గాంధీ చౌక్, జూన్ 30: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీహెచ్సీలో సీనియర్ అకౌంటెంట్ బానోతు రమేశ్కు సర్కారు ఖజానాకు గండికొట్టిన ఘటనలో మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు చెప్పారు. బానోతు రమేశ్ 2015 జనవరి నుంచి నవంబర్ మధ్య స్టాఫ్ నర్సులు మంజులత, అరుణ…
America is building a searchable national citizenship data system: What this means and makes it very important for the US
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow The Trump administration has introduced a searchable national citizenship data system to help state and local election officials verify voter eligibility. Led by the DHS and DOGE, the system integrates data from various sources, streamlining voter verification. However, the initiative’s rapid development and…

ఎస్సై భార్య బలవన్మరణం.. అత్తింటి వేధింపులే కారణమని ఆరోపణలు.. కేసు నమోదు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow జూలూరుపాడు, జూన్ 30 : ఖమ్మంలో పనిచేసే రైల్వే ఎస్సై భార్య గడ్డి మందుతాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సుభాష్చంద్రబోస్నగర్ కాలనీకి చెందిన రాజేశ్వరి(34)ని ఖమ్మం జిల్లా…
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow – రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి– జులై 17న రైల్రోకో నిర్వహించి తీరుతాం : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత– సింగరేణి జాగృతి రైల్రోకో పోస్టర్ ఆవిష్కరణనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఢిల్లీకి…
NHAI engineer alleges assault by HP minister
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow NHAI engineer alleges assault by HP minister NHAI engineer alleges assault by HP minister

Police resort lathi-charge in Bhogandih on the occasion of Hul Diwas
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Jharkhand Bharatiya Janata Party (BJP) president and Leader of opposition Babulal Marandi strongly condemned the incident calling it a barbaric act on the tribal community. Jharkhand Bharatiya Janata Party (BJP) president and Leader of opposition Babulal Marandi strongly condemned the incident calling it…

గడ్డిమందు ఇచ్చి… లైంగికదాడి.. హత్య!
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తెలిసిన మహిళను నమ్మించి ఆర్ఎంపీ డాక్టర్ పైశాచికం రెడ్హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడిన నిందితుడు గుర్రంపోడ్, జూన్ 30: ఓ మహిళ.. తమ గ్రామానికి చెందినవాడే కదా అని.. ఓ ఆర్ఎంపీ డాక్టర్ను నమ్మింది. సాయం కోసం ఫోన్ చేసింది. అదే ఆసరాగా చేసుకున్న ఆ దుర్మార్గుడు.. ఆమెకు గడ్డి మందు ఇంజెక్షన్స్ ఇచ్చి, మళ్లీ నీళ్లలో కలిపి తాగించాడు. ఆ…

జింబాబ్వే లక్ష్యం 537
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా.. ఆ జట్టు ఎదుట 537 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 369 పరుగులకు ఆలౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (168) కలుపుకుని సఫారీలు.. జింబాబ్వే ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జింబాబ్వే.. ఒక వికెట్ నష్టానికి 32…

అన్ని కోర్సులకు ఈ ఏడాది పాత ఫీజులే.. ఉత్తర్వులు జారీచేసిన సర్కారు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీ జులపై సర్కారు స్పష్టత ఇచ్చింది. 2025-26 విద్యాసంవత్సరంలో అన్ని కోర్సులకు పాత ఫీజులే ఉంటాయని వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2022-25 బ్లాక్ పీరియడ్ ఫీజులే ఈ ఏడాది అమలవుతాయని ఉత్తర్వులు జారీచేసింది. 2025-28 (మూడేండ్లు) బ్లాక్ పీరియడ్లో…


ఖమ్మంలో ఉద్యమకారుల దీక్ష
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు సోమవారం శాంతియుత దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీనియర్ ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాసాగర్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సింగు నరసింహారావు ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలను…
ఈ ఏడాది పాత ఫీజులే
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow – ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా – కోర్సులకు అమలు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం– త్వరలో అధికారులతో కమిటీ నియామకం..ఉత్తర్వులు విడుదలనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సులకు పాత ఫీజులే అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సోమవారం ఉత్తర్వులు (జీవోనెంబర్…
పసుపుబోర్డు సరే..నిధులేవి?
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ముందస్తు అరెస్టులు దుర్మార్గం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్నిజామాబాద్లో పసుపు బోర్డు పనుల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలకు,…