పసుపుబోర్డు సరే..నిధులేవి?
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ముందస్తు అరెస్టులు దుర్మార్గం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్నిజామాబాద్లో పసుపు బోర్డు పనుల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలకు,…