
ENG vs IND 1st Test : టీమ్ఇండియాకు సవాల్ విసిరిన ఇంగ్లాండ్.. తొలి టెస్టుకు రెండు రోజుల ముందే తుది జట్టు ప్రకటన..
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం (జూన్ 20) నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఈ టెస్టులో గెలిచి సిరీస్లో శుభారంభాన్ని అందుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక రెండు జట్లు…