పెరిగిన రైలు చార్జీలు.. జూలై 1 నుంచి అమల్లోకి

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఏసీ క్లాస్‌లకు కి.మీ.కు 2 పైసలు నాన్‌ ఏసీకి పైసా చొప్పున పెంపు న్యూఢిల్లీ: రైలు టికెట్‌ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నాన్‌ ఏసీ తరగతి టికెట్‌ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్‌ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ పెంచింది. జూలై 1వ తేదీ…

Read More

పేదల భూములపై సర్కారు కన్ను!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అసైన్డ్‌ భూములను చెరబడుతున్న రేవంత్‌ సర్కార్‌ పారిశ్రామిక పార్కుల పేరిట పేదలు, దళితుల భూములకు ఎసరు ఆరూర్‌లో 193 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం భూములు ఇచ్చేందుకు నిరాకరణ ఇటీవలే చెర్యాల్‌లో 120 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు నోటిఫికేషన్‌ రెండువారాలు గడవకముందే ఆరూర్‌లో భూసేకరణకు మరో నోటిఫికేషన్‌ త్వరలో కొండాపూర్‌, సంగారెడ్డి మండలాల్లో భూసేకరణ…

Read More

బకాయిలు చెల్లించాలని బడికి తాళం​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow భర్తతో కలిసి ఎస్‌ఎంసీ మాజీ చైర్‌పర్సన్‌ నిరసన పురుగుల మందు డబ్బాతో పాఠశాల గేటు ఎదుటే బైఠాయింపు దండేపల్లి, జూన్‌ 18 : పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని, లేదంటే మరణమే శరణ్యమని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్‌ పాఠశాల ఎస్‌ఎంసీ మాజీ చైర్‌పర్సన్‌ గడికొప్పుల విజయ, ఆమె…

Read More

Namakkal restaurants stop supply of food to online delivery platforms Swiggy, Zomato

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Though hidden charges and advertisements, these aggregator companies announce flat offers that result in big losses for the restaurant owners, says a restauranteur. ​Though hidden charges and advertisements, these aggregator companies announce flat offers that result in big losses for the restaurant owners,…

Read More

Jeethu Joseph promises no change in story for ‘Drishyam 3’ across Hindi, Malayalam, and Telugu – Read more

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Director Jeethu Joseph has confirmed that ‘Drishyam 3’ will be released simultaneously in Malayalam, Hindi, and Telugu, ensuring a unified cinematic experience. The films will share the same core story, with minor cultural adaptations for each region. Filming is scheduled to commence in…

Read More

Pakistani Couple Found Dead | సరిహద్దు వద్ద పాక్‌ జంట మృతి.. డీహైడ్రేషన్ వల్ల చనిపోయినట్లు అనుమానం

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow జైపూర్‌: భారత్, పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో ఒక జంట మరణించడాన్ని స్థానికుడు గుర్తించాడు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)కు సమాచారం ఇచ్చాడు. ఆధారాలు పరిశీలించగా పాక్‌కు చెందిన కొత్తగా పెళ్లైన జంటగా తెలిసింది. (Pakistani Couple Found Dead) డీహైడ్రేషన్ వల్ల వారు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు 11 కిలోమీటర్ల దూరంలో యువతీ, యువకుడి మృతదేహాలను స్థానిక…

Read More

DGCA | ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం.. సమగ్ర ఆడిట్‌ కోసం సరికొత్త విధానం తేబోతున్న డీజీసీఏ..!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow DGCA | ఇటీవల జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానయానరంగంలో కీలకమైన మార్పులు చేసేందుకు డీజీసీఏ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం సమగ్రమైన ప్రత్యేక ఆడిట్‌ కోసం సరికొత్త వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. దాంతో వ్యవస్థాగత బలహీనతలను చురుగ్గా గుర్తించడం సాధ్యం కానున్నది. ఈ ఆడిట్స్‌ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రమాణాలు సరిగ్గా పాటిస్తున్నాయా? లేదా?…

Read More

US B-2 Stealth Bombers: ఇరాన్‌లో విధ్వంసం సృష్టించిన అమెరికన్ B-2 బాంబర్ల ప్రత్యేకతలు ఇవే.. ధర ఎంతంటే?

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఇది ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు. ఇరాన్‌లోని పర్వతాల కింద…

Read More